Browsing Category
Telangana
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క (శిరీష) రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే... ఊరు పేరు లేని బర్రెలక్క ఫేమస్ అయిందని వర్మ తనదైన శైలిలో కామెంట్…
హైదరాబాద్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య.. అనుమానాలున్నాయన్న తల్లిదండ్రులు
పీర్జాదిగూడలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్న వర్ష
నిన్న మధ్యాహ్నం 12 గంటలకు బాత్రూంలో చున్నీతో ఉరి
రెండు గంటలకు తమకు సమాచారం అందించారంటున్న తల్లిదండ్రులు
తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేకే ఆత్మహత్యకు…
వచ్చే నెలలో స్విట్జర్లాండ్కు రేవంత్రెడ్డి.. దావోస్ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చే నెలలో స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. జనవరి 15-19 మధ్య దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు. ఆయనతోపాటు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉన్నతాధికారులు కూడా…
‘మేడిగడ్డ’ అక్టోబరులో కుంగితే కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు: ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శలు
లక్షల కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజీ అక్టోబరు 21న కుంగితే డిసెంబరు 7 వరకు కేసీఆర్ సీఎంగానే వున్నారనీ, అయినా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ ఘటనకు…
సింగరేణి “గుర్తింపు సంఘముగా ఏఐటియుసి
ఐఎన్ టియుసి ఫై ఏఐటీయుసీ పై 1989 ఓట్లతో ఆదిక్యం
ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు బుధవారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. తొలుత బోనీ కొట్టిన ఐ ఎన్ టి యు సి వరుసగా మూడు ఏరియాలలో విజయం…
అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి, హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం
హరీశ్ ఎంత బాగా పని చేసినా కేసీఆర్ సీఎం పదవి ఇవ్వరన్న రాజగోపాల్ రెడ్డి
రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కోవాల్సిన ఖర్మ మాకు లేదన్న హరీశ్
హరీశ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్…
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులకుప్పగా మారింది:ఏలేటి మహేశ్వర్ రెడ్డి
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అందుకే అమలు కానీ హామీలను ఇవ్వవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఏలేటి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్నీ కలిపి ఏడాదికి రూ.25వేలకు…
బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత బియ్యం మాత్రమే ఇచ్చాయన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యంతో పాటు కొన్ని నిత్యావసర సరుకులూ ఇచ్చిందని వ్యాఖ్య
పౌర సరఫరాల శాఖకు బియ్యంపై రాయితీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం…
ఈ నెల 28 నుంచే రూ.500 కు గ్యాస్
మహాలక్ష్మి పథకం కింద అందజేస్తామన్న ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కానుకగా ఏర్పాట్లు
గైడ్ లైన్స్ సిద్ధం చేస్తున్న సివిల్ సప్లై శాఖ అధికారులు
మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 28 నుంచే గ్యాస్ సిలిండర్ ను రూ.500కు…
పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతాం: షబ్బీర్ అలీ
తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్
ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్న షబ్బీర్ అలీ
ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటామని వ్యాఖ్య
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ…