Browsing Category
Crime
కొనసాగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్
ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి నిర్బంధంతో పులివెందులలో ఉద్రిక్తత
పులివెందుల వైసీపీ కార్యాలయానికి తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు
వారిని అక్కడి నుంచి…
హథ్రాస్ తొక్కిసలాటలో మృతులు 121 మంది.. పరారీలో భోలే బాబా
ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 121కి పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను ఐస్బాక్స్ల్లో పెట్టి భద్రపరుస్తున్నారు. మరోవైపు, తమవారి కోసం వస్తున్న బాధితులతో ఆసుపత్రి పరిసరాలు కిక్కిరిపోయాయి. ఎటుచూసినా విషాదం…
వరుడు టైంకు రాలేదని బావను పెళ్లాడిన యువతి
యూపీలోని ప్రభుత్వ సామూహిక వివాహ కార్యక్రమంలో ఘటన
నూతన దంపతులకు ప్రభుత్వం ఇచ్చే రూ.51 వేల కోసం యువతి వింత నిర్ణయం
యువతి బావకు అప్పటికే పెళ్లైనట్టు కూడా గుర్తించిన అధికారులు
ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన జిల్లా సాంఘిక సంక్షేమ…
Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్.. నాంపల్లి స్టేషన్ లో ఘటన
ప్లాట్ ఫాం సైడ్ వాల్ ను ఢీ కొట్టిన రైలు
పదిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు
నాంపల్లి మీదుగా నడిచే పలు రైళ్ల ఆలస్యం
హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. స్టేషన్ లో ప్లాట్ ఫాం మీదికి…
‘హిట్ అండ్ రన్’ చట్టంపై డ్రైవర్ల ఆందోళన.. పలు రాష్ట్రాల్లో పెట్రోలు పంపుల వద్ద కిలోమీటర్ల కొద్దీ…
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ఉదయం పెట్రోలు బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలు కనిపించాయి. పెట్రోలు, డీజిల్ కోసం వాహనదారులు ఒక్కసారిగా పోటెత్తడంతో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెట్రోలు బంకులన్నీ ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిడిపోయాయి.…
మెక్సికోలో దారుణం: ఉత్సాహంగా జరుగుతున్న పార్టీలో కాల్పులు.. ఆరుగురి మృతి
ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్న ఓ పార్టీలో నలుగురు సాయుధులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు 18 ఏళ్లలోపు వారే. గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారులున్నారు. మెక్సికోలోని సియుడాడ్ ఒబ్రెగాన్…
హైదరాబాద్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య.. అనుమానాలున్నాయన్న తల్లిదండ్రులు
పీర్జాదిగూడలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్న వర్ష
నిన్న మధ్యాహ్నం 12 గంటలకు బాత్రూంలో చున్నీతో ఉరి
రెండు గంటలకు తమకు సమాచారం అందించారంటున్న తల్లిదండ్రులు
తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేకే ఆత్మహత్యకు…
ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ అసిస్టెంట్ లేబర్ అధికారి పట్టివేత
నిర్మల్ అసిస్టెంట్ లేబర్ అధికారి సాయిబాబా, ఆయన కుమారుడు దామోదర్ ద్వారా లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా వున్నాయి. కడం మండలం పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన…
కదులుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్.. రాజస్థాన్లో దారుణ ఘటన
క్యాబిన్లో కూర్చున్న బాలికపై వంతుల వారీగా అత్యాచారం చేసిన ఇద్దరు డ్రైవర్లు
బస్సులోని ప్రయాణికులు అనుమానంతో డోర్ తెరవడంతో బయటపడ్డ దారుణం
డ్రైవర్లను చితక బాదిన ప్రయాణికులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
2012 నాటి ఢిల్లీ గ్యాంగ్…
మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 100 కిలోల గంజాయి స్వాధీనం
స్థానిక పోలీసులతో కలిసి స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ సిబ్బంది
రాయగఢ్ నుంచి దూల్ పేట మీదుగా సూరంగల్కు గంజాయిని చేర్చినట్లు వెల్లడి
యాభై ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన పోలీస్ అధికారులు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్…