Author
sairam 199 posts 0 comments
హైటెక్సిటీ చేరువలో ఫైర్ డిపార్టుమెంట్ ఎన్వోసీ లేకుండా, ఎయిర్పోర్టు ఎన్వోసీ లేకుండా, అక్రమంగా అదనపు అంతస్తుల్ని నిర్మిస్తుంటే జీహెచ్ఎంసీ ఆ నిర్మాణాన్ని నిలిపివేయకుండా ఏం చేస్తోందని హై కోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.…
పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ పై మాట్లాడిన మాటలను…
ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ విభాగంలో నుండి పని చేసిన సభ్యుల పై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వప్రసాద్ గారు మాట్లాడిన మాటలను తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఖండిస్తూ...
పై విషయం గురించి యావత్ సినీ పరిశ్రమకు, ప్రజలకు…
Jagadish Reddy: ‘కేసీఆర్ ఫామ్ హౌస్ లో క్షుద్రపూజలు’ అంటూ పిచ్చి పిచ్చి…
కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై జగదీశ్ రెడ్డి విమర్శలు
ఇద్దరు మంత్రులు అసమర్థులని వ్యాఖ్య
గోదావరి నీటిని ఏపీకి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపాటు
తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్…
Basavatarakam: అమరావతిలో రేపే బసవతారం ఆసుపత్రికి శంకుస్థాపన
అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి 21 ఎకరాల కేటాయింపు
శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్న బాలకృష్ణ, కుటుంబ సభ్యులు
తొలి దశలో 300 పడకల సామర్థ్యంలో ఆసుపత్రి నిర్మాణం
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రేపు శంకుస్థాపన…
Pulivendula: కాల్చి పడేస్తా… వైసీపీ కార్యకర్తలకు డీఎస్పీ వార్నింగ్.. వీడియో…
కొనసాగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్
ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి నిర్బంధంతో పులివెందులలో ఉద్రిక్తత
పులివెందుల వైసీపీ కార్యాలయానికి తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు
వారిని అక్కడి నుంచి…
అవినాశ్ ను అరెస్ట్ చేశారని అంటున్నారు…
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్న మంత్రి డోలా
పులివెందులలో వైసీపీ ఓటమి ఖాయమని వ్యాఖ్య
వైసీపీ నేతలు ప్రతి దాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపాటు
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్…
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం
కడప మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోస సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో రంగన్నను…
చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు…: భట్టివిక్రమార్క
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదని... వారు సహచరులేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. బుధవారం ఆయన మీడియాతో…
హథ్రాస్ తొక్కిసలాటలో మృతులు 121 మంది.. పరారీలో భోలే బాబా
ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 121కి పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను ఐస్బాక్స్ల్లో పెట్టి భద్రపరుస్తున్నారు. మరోవైపు, తమవారి కోసం వస్తున్న బాధితులతో ఆసుపత్రి పరిసరాలు కిక్కిరిపోయాయి. ఎటుచూసినా విషాదం…
ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ సమస్యలు పట్టవా?
- తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ఆ ప్రభుత్వ శాఖ అత్యంత కీలకం.
- ప్రభుత్వ ఖజానాకి భారీ ఆదాయం తెచ్చిపెట్టే ఆ డిపార్ట్మెంట్ గత కొన్నేళ్లుగా ఎలాంటి స్థితిలో ఉంది ?
- ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఎలా ఉన్నారు ?
- ఆదాయం తప్పించి ఆదరణ అందుకోలేకపోతున్న…