Browsing Category
Telangana
మూసీ నదిలో ఆదిత్య ప్రాజెక్టుపై హెచ్ఎండీఏ వివరణ
హైకోర్టు తీర్పును అనుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ఆదిత్య కంపెనీ నిర్మాణ సంస్థకు అనుమతుల్ని పునరుద్ధరించామని హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇందులో ఎలాంటి…
పెట్టుబడులతో తెలంగాణాకు రండి. తిరుపూరు పరిశ్రామిక వేత్తలతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణాలో దుస్తుల (అప్పెరల్) పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తమిళనాడులోని తిరుపూరు దుస్తుల తయారీపరిశ్రమల యాజమాన్యాలను ఆహ్వానించారు. ఇక్కడి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వస్త్ర…
అక్రమాలను సరిదిద్దకుండా మళ్లీ అనుమతులు ఇస్తారా: నమితా 360 లైఫ్ ప్రాజెక్టుపై హైకోర్టు
హైటెక్సిటీ చేరువలో ఫైర్ డిపార్టుమెంట్ ఎన్వోసీ లేకుండా, ఎయిర్పోర్టు ఎన్వోసీ లేకుండా, అక్రమంగా అదనపు అంతస్తుల్ని నిర్మిస్తుంటే జీహెచ్ఎంసీ ఆ నిర్మాణాన్ని నిలిపివేయకుండా ఏం చేస్తోందని హై కోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.…
Jagadish Reddy: ‘కేసీఆర్ ఫామ్ హౌస్ లో క్షుద్రపూజలు’ అంటూ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు…
కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై జగదీశ్ రెడ్డి విమర్శలు
ఇద్దరు మంత్రులు అసమర్థులని వ్యాఖ్య
గోదావరి నీటిని ఏపీకి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపాటు
తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్…
చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు…: భట్టివిక్రమార్క
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదని... వారు సహచరులేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. బుధవారం ఆయన మీడియాతో…
ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ సమస్యలు పట్టవా?
- తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ఆ ప్రభుత్వ శాఖ అత్యంత కీలకం.
- ప్రభుత్వ ఖజానాకి భారీ ఆదాయం తెచ్చిపెట్టే ఆ డిపార్ట్మెంట్ గత కొన్నేళ్లుగా ఎలాంటి స్థితిలో ఉంది ?
- ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఎలా ఉన్నారు ?
- ఆదాయం తప్పించి ఆదరణ అందుకోలేకపోతున్న…
తెలంగాణలో బయటపడ్డ చాళుక్యుల నాటి శిల
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని భైరాన్ పల్లిలో పురాతన శిల బయటపడింది. గ్రామంలోని పురాతన జైన ఆలయం ఆవరణలో గ్రామస్థులు ఈ శిలను గుర్తించారు. స్థానికంగా అంగడి వీరన్న శివాలయంగా పిలిచే ఈ ఆలయం ఆవరణలో ఇటీవలి వర్షాలకు చిన్న గుంత…
తెలంగాణలో 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ.. నోటిఫికేషన్ విడుదల
2,629 ఎస్ఏ, 6,508 ఎస్జీటీ పోస్టుల భర్తీ
గతంలో జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు
గతంలో దరఖాస్తు చేసుకున్నవాళ్లు మళ్లీ చేసుకోనక్కర్లేదని వివరణ
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.…
నా దూకుడును హరీశ్ రావు తట్టుకోలేక జైల్లో పెట్టించాడు: జగ్గారెడ్డి
కాంగ్రెస్ గెలిచిందన్న ఆనందంలో తన ఓటమి బాధను మర్చిపోయానన్న జగ్గారెడ్డి
తనకు కావాల్సిన పదవి తప్పకుండా వస్తుందని ధీమా
కేసీఆర్ సొంత జిల్లాలో లక్ష మందితో సభ పెట్టానని వెల్లడి
తన జీవితమంతా కష్టాలతోనే గడిచిపోయిందని టీపీసీసీ వర్కింగ్…
మేం కూడా రామభక్తులమే… దీనిని బీజేపీ ఈవెంట్గా మార్చేశారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
రామమందిరం ప్రాణప్రతిష్ఠ అంశాన్ని బీజేపీ-ఆరెస్సెస్ కార్యక్రమంగా మార్చేశారన్న ఉత్తమ్
లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 నుంచి 14 సీట్లు గెలుస్తామని ధీమా
బీఆర్ఎస్ అహంకారాన్ని ప్రజలు పసిగట్టినందువల్లే ఓడించారని వ్యాఖ్య
అయోధ్య…